తెలుగు వార్తలు » AK Entertainments
అక్కినేని వారసుడు అఖిల్ తదుపరి చిత్రం కన్ఫర్మ్ అయ్యింది. స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ 5వ చిత్రంలో నటించనున్నారు.
'గమ్యం', 'ప్రస్థానం' వంటి చిత్రాల తర్వాత అదే రేంజ్లో శర్వానంద్ మరోసారి మెప్పించనున్నారు. వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ హీరోగా రూపొందనున్న చిత్రం 'మహా సముద్రం'. ప్యాక్డ్ ఎంటర్టైనర్గా 'మహా సముద్రం' ప్రేక్షకుల ముందుకు రానుంది...
టాలీవుడ్ లో ఎన్నో అంచనాలతో తెరంగేట్రం చేసిన అఖిల్ అక్కినేనికి ఇప్పటివరకూ లక్కు కుదరలేదు. బ్లాక్ బస్టర్ హిట్ చేతికందలేదు. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ కు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ వచ్చింది...
ప్రస్తుతం కరోనా వచ్చి అన్ని రంగాలను కుదిపేసింది. ఈ క్రమంలో సినిమా పరిశ్రమ కూడా బాగా దెబ్బతింది. ఇప్పటికీ థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారో అర్థం అవ్వడం లేదు. దీంతో నిర్మాతలు ఓటీటీలవైపు అడుగులు వేస్తున్నారు.
సూపర్స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో.. జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో కొన్ని ముఖ్య పాత్రలలో రాజేంద్�
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దిల్ రాజు, ఏకే ఎంటర్టైన్మెంట్స్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేష్ సరసన రష్మిక నటిస్తుండగా.. విజయ శాంతి, రావు రమేష్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు క�
యాక్షన్ హీరో గోపిచంద్ హీరోగా కొత్త దర్శకుడు తిరు తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ చాణక్య. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక దసరాకు ప్రేక్షకుల ముందుకు రానున
‘మహర్షి’ ఇచ్చిన జోష్తో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ అనే మూవీ చేస్తున్నారు. వరుస విజయాలతో జోరుమీదున్న యంగ్ డైరక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. చిత్రంలోని మహేష్ బాబు పాత్ర పేరు తాజాగా రివీల్ చేసార�
జయాపజాలను పక్కనపెడితే ఆచితూచి సినిమాలు చేసే హీరోలలో గోపిచంద్ ఒకరు. 2001లో ‘తొలివలుపు’ సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఇప్పటివరకు 25 చిత్రాలలో నటించాడు. ప్రస్తుతం గోపిచంద్ తమిళ కొత్త దర్శకుడు తిరు దర్శకత్వంలో నటిస్తున్నాడు. అప్పుడెప్పుడో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనప్పటికీ.. గోపిచంద్కు చిన్న యాక్సిడెంట్ అవ్వడం