తెలుగు వార్తలు » Ajmer
లదాఖ్లోని గాల్వాన్ లోయలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటన గురించి తెలిసిందే. భారత్-చైనా జవాన్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు.
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తోందో తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఈ వైరస్ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకోంటోంది. ఇప్పటికే ఏప్రిల్ 14వరకు లాక్డౌన్ విధించింది. తాజాగా.. ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నా.. ప్రభు�
జైపూర్ : క్రమశిక్షణకు మారుపేరు తమ కార్యకర్తలు అని తరుచూ బీజేపీ పార్టీ అధినేతలు చెబుతుంటారు. కానీ అవన్నీ మాటలేనని తేటతెల్లమవుతోంది. మొన్న యూపీలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చెప్పులతో కొట్టుకోగా.. నిన్న రాజస్థాన్లో బీజేపీ కార్యకర్తలు ర్యాలీలో తిట్టుకుంటూ కొట్టుకున్నారు. రాజస్థాన్లోని అజ్మీర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మ�