అజ్మీర్కు చెందిన ఓ 23 ఏళ్ల యువతి.. గత కొంతకాలంగా లో బీపీ సమస్యతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో తన సోదరుడితో కలిసి చికిత్స చేయించుకునేందుకు వెళ్లింది.
Travel India: ఢిల్లీ సమీపంలోని అజ్మీర్ మంచి పర్యాటక ప్రాంతం. వారాంతంలో అజ్మీర్ వెళ్లవచ్చు. ఇక్కడ సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ అందమైన ప్లేసులు ఆనందాన్ని ఇస్తాయి.
Blackmail: రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాకు చెందిన ఓ యువకుడితో ఒక్క రాత్రిలోనే లక్షల రూపాయల సొమ్మును పోగొట్టుకున్నాడు. మాయలేడి ఇచ్చిన ట్విస్ట్కు లబోదిబోమంటూ
మహిళల్లో అత్యధికంగా కనిపించే రొమ్ము క్యాన్సర్ ను నివారించడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏటా ఎన్నో వేల మంది మహిళల్ని బలితీసుకుంటున్న ఈ వ్యాధి నివారణ కోసం ప్రపంచవ్యాప్తంగా వందలాది పరిశోధనలు జరిగాయి.
Woman threatens medical team with Snake: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. చాలాప్రాంతాల్లోని ప్రజలు స్వతహాగా ముందుకొచ్చి
కరోనా టీకా వేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిని ఒక మహిళ పాముతో బెదిరించింది. ఈ ఘటన రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో చోటు చేసుకుంది. పిసాంగన్ ప్రాంతంలోని నాగెలావ్ గ్రామంలో ఇంటింటికి కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించారు.
ఎప్పుడైనా పరీక్షల్లో కాపీలు కొట్టడానికి కొందరు విద్యార్ధులు రకరకాల ఎత్తులు వేస్తూ ఉంటారు. వీటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వమూ అడ్డుకుంటూ పరీక్షలు నిర్వహిస్తోంది.
లదాఖ్లోని గాల్వాన్ లోయలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటన గురించి తెలిసిందే. భారత్-చైనా జవాన్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు.
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తోందో తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఈ వైరస్ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకోంటోంది. ఇప్పటికే ఏప్రిల్ 14వరకు లాక్డౌన్ విధించింది. తాజాగా.. ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నా.. ప్రభు�