తెలుగు వార్తలు » ajit mohan
ఢిల్లీ అల్లర్ల కేసులో ఫేస్ బుక్ ఇండియా ఎండీ, వైస్ చైర్మన్ అజిత్ మోహన్ కి సుప్రీంకోర్టు నుంచి కొంత ఊరట లభించింది. ఆయనపై అక్టోబరు 15 వరకు ఎలాంటి 'బలవంతపు' చర్య తీసుకోరాదని ఢిల్లీ అసెంబ్లీ కమిటీని సుప్రీంకోర్టు..
దేశంలో ద్వేషపూరిత కంటెంట్ ను ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఫేస్ బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ అజిత్ మోహన్ ను ఈ నెల 15 న తమ ఎదుట హాజరు కావలసిందిగా ఢిల్లీ అసెంబ్లీ కమిటీ ఆదేశించింది.