తెలుగు వార్తలు » Aishwarya Rai
Aaradhya Bachchan Dancing Video Goes Viral: బాలీవుడ్ సెలిబ్రిటీ జోడిల్లో ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్లు ఒకరు. వీరి గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐశ్వర్య ఎక్కడికి వెళితే అక్కడికి,,,
ప్రశాంత్, ఐశ్వర్యరాయ్లు హీరో హీరోయిన్లుగా స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన జీన్స్ని సినీ ప్రేక్షకులు ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు
ఐశ్వర్య రాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నారు. టెస్ట్లో నెగిటివ్ రావడంతో వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయన్ని అభిషేక్ బచ్చన్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.
నానావతి ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అలాగే వీరిద్దరూ చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపారు. కనీసం బిగ్బీ, అభిషేక్ మరో ఏడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని..
బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆద్యలకు కరోనా పాజిటివ్గా తేలగా.. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్లకు కరోనా సోకడంతో.. బాలీవుడ్ సహా, దేశం మొత్తం ఒక్కసారిగా షాక్కి గురయ్యింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారిన పడ్డ అమితాబ్ బచ్చన్ (77)కు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ మేరకు ట్వీట్టర్లో ట్వీట్ చేస్తూ 'అమితాబ్ జీ త్వరగా కోలుకోవాలని..
ప్రస్తుతం ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ వైరస్ బారిన పడ్డారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఈ వైరస్ మహమ్మారి వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్లకు కరోనా సో�
టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు. రామ్ గోపాల్ వర్మ చెప్పిన మాట ఇది. ఆ మాట వాస్తవం కూడా. ఒకప్పుడు అంటే సినిమా అవకాశాల కోసం చెప్పులు అరిగిపోయాలా స్టూడియోల చుట్టూ..దర్శక, నిర్మాతల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది. ప్రతిభ ఉంటే చాలు..దాన్ని బహిర్గతం చెయ్యడానికి చాలా సాధనాలు ఉన్నాయి.
విశ్వ సుందరి ఐశ్వర్యా రాయ్కి అన్నగా నటించడం నాకెంతో బాధ కలిగించిందని అన్నారు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్. ఓ సినిమాలో ఐష్కు అన్నయ్యగా నటించడం తనని ఎంతగానో బాధ పెట్టిందని షారుఖ్ పేర్కొన్నారు. 2000లో విడుదలైన ‘జోష్’ సినిమాలో షారుఖ్, ఐష్లు అన్నా చెల్లిల్లుగా మొదటిసారి కలిసి నటించారు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ దర్శకుడు
ఈ ఏడాది పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు బాలీవుడ్ తారలు నివాళులర్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తూ దేశ్ మేరా అంటూ జవాన్లకు నివాళులర్పించే పాటలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు కనిపించనున్నారు. వారితో అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, ఐశ్వర్య రాయ్, రణ్బీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ ఉన్నారు. స్వ�