తెలుగు వార్తలు » Airtel » Page 2
Airtel Partnership with Zee5: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్.. జీ5తో తన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఇందులో భాగంగా తమ వినియోగదారులకు ఎయిర్టెల్-జీ5 సమ్మర్ బొనాంజా ఆఫర్ను ప్రకటించింది. ఆఫర్లో భాగంగా రూ.149 అంతకంటే ఎక్కువ ప్యాక్లతో రీచార్�
ప్రస్తుతం కరోనా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ తమకూ ఆ వైరస్ సోకిందేమోనన్న అనుమానం కొందరిలో కలుగుతోంది. సాధారణంగా వచ్చే జలుబుకు కూడా కొందరు తీవ్రంగా భయపడిపోతున్నారు. ఈ క్రమంలో అలాంటివారు తమకు ఎంత రిస్క్ ఉందో..
భారతీయ మొబైల్ వినియోగదారులు గత కొన్నేళ్లుగా ప్రపంచంలోనే చౌకైన మొబైల్ డేటా రేట్లను ఆస్వాదిస్తున్నారు. కానీ ఇది త్వరలోనే ముగియనుంది. భారతీయ మొబైల్ వినియోగదారులకు త్వరలోనే మొబైల్ బిల్లుల మోత
ఫ్రీకాల్స్.. మొన్నటి వరకు దాదాపు అన్ని టెలికాం ఆపరేటర్లు వినియోగదారులకు తక్కవ ధరలకే అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ ఫ్రీకాల్స్ ఇచ్చారు. అయితే ఉన్న ఫలంగా దాదాపు అన్ని నెట్వర్క్స్ కస్టమర్లపై మూకదాడి చేశాయి. ఒకేసారి అన్ని టారీఫ్ రేట్లను పెంచేశాయి. దీంతో సాధారణ కస్టమర్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అయితే ఆపరేటర్లంతా వారివా�
టెలికాం రంగంలోకి మళ్లీ ఆఫర్ల పోటీ పెరిగిపోయింది. మొన్నటి వరకు వినియోగదారుల నుంచి డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా టారీఫ్ రేట్లను క్రమక్రమంగా పెంచిన ఆపరేటర్లు.. ఇప్పుడు సర్వీసులను అందజేయడంలో పోటీపడుతున్నారు. ఇలా చేయడం ద్వారా వినియోగదారులను చేజారకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జియో.. తమ వినియోగదారులకు శుభవార్త
ఎయిర్టెల్ వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది. మొన్నటి వరకు విపరీతంగా టారీఫ్ రేట్లను పెంచిన సంస్థ.. ఇక వినియోగదారుల శ్రేయస్సు కొరకు ప్రయత్నాలు ఆరంభించింది. వినియోగదారులు ఎయిర్టెల్ను విడవకుండా.. వారిని ఆకర్షించేందుకు రీఛార్జ్లతో పాటుగా ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇందుకోసం కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను తీస
గత కొద్దిరోజులు క్రితమే దాదాపు అన్ని టెలికం సంస్థలు.. వినియోగ దారులకు టారీఫ్లలో మార్పులు తీసుకొచ్చి.. తీవ్ర ఇబ్బందుకులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సగటు వినియోగ దారుడు అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్కు అలవాటు పడ్డ సంగతి తెలిసిందే. అదే సమయంలో మరికొందరు ఇన్కమింగ్ కోసం మినిమం టారీఫ్ను ఉపయోగిస్తున్నారు.
టెలికాం సంస్థలన్నీ ఇప్పుడు సామాన్యుడి నడ్డివిరిచేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఆఫర్లను ఇచ్చిన సంస్థలు.. తాజాగా వాటిపై షరతులు విధించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ఆపరేటర్లు మాత్రం.. ఛార్జీలను పెంచుతూ అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ ఆఫర్ను పునరుద్దరించి వినియోగదారు�
ఇటీవల ఉన్నట్టుండి ఒక్కసారిగా టెలికాం ఆపరేటర్లు వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇన్ని రోజులు ఉన్న అన్ లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్ విషయంలో.. ఇప్పుడు పరిమితులు విధించి.. ఆ తర్వాత ఛార్జీల మోతకు శ్రీకారం చుట్టారు. దీంతో ఒక్కసారిగా వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ తమ విన�
ఇప్పటికే.. జియో.. ఐడియా-వొడాఫోన్ సంస్థలు.. ధరలు పెంచి వినియోగదారులకు షాక్.. ఇస్తుంటే.. ఇప్పుడు ఎయిర్ టెల్ కూడా అదే బాటలో నడుస్తోంది. తాజాగా.. కాల్, డేటా ఛార్జీలను భారీగా పెంచేసింది ఎయిర్టెల్. ఈ పెరగనున్న ఛార్జీలు డిసెంబర్ 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని.. సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా.. పాత ధరలతో పోలిస్తే.. ఇప్పటి �