తెలుగు వార్తలు » airstrikes
అఫ్ఘనిస్తాన్లో జరిగిన వైమానిక దాడులు, అనంతరం జరిగిన ఆయుధ ఘర్షణలో ఎనిమిది మంది మరణించినట్లు ఎఎన్ఐ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. మరో ఎనిమిది మంది...
పాకిస్థాన్లో మంగళవారం రాత్రి మరోసారి ఎయిర్ స్ట్రైక్ జరిగిందంటూ పాకిస్థాన్ సోషల్ మీడియా మార్మోగింది. అర్ధరాత్రి సమయంలో కరాచీ సమీపంలో భారత్కు చెందిన యుద్ధ విమానాలు పెద్ద ఎత్తున తిరిగాయంటూ పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాదు.. 27 ఫిబ్రవరి 2019లో జరిగిన సీన్ మరోసారి రిపీట్ అయ్యిందంటూ మరికొన్ని వార్తలు హల్చల్ చేశాయి
సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్పై ఎయిర్ స్ట్రైక్ చేశాయి. సౌదీకి చెందిన ఓ జెట్ విమానాన్ని కూల్చడంతో.. దాదాపు ముప్పై మందికి పైగా అక్కడి స్థానిక పౌరులు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ధ్రువీకరించింది. ఈ ఘటన యెమెన్ నార్త్ ప్రావిన్స్లోని అల్ జాఫ్ ప్రాంతంలో జరిగింది. అయితే హౌతీ తిరుగు
ఐఎస్ ఉగ్రవాద సంస్థకు భారీ షాక్ తగిలింది. ఇరాక్ దేశంలో ఆ దేశ భద్రతా దళాలకు చెందిన జవాన్లు అమెరికా సంకీర్ణ సేనలతో కలిసి ఐఎస్ స్థావరాలపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో 18 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతమయ్యారు. అన్బర్, నిన్వేహ్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ రెండు ప్రాంతాల్లో కలిసి 18 మంది ఐఎస్