దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భారత దేశం నుంచి బ్యాంకాక్ కు వెళ్తున్న ఓ వ్యక్తి కరకరలాడే పాపడ్ ప్యాకెట్ పొరలలో యుఎస్ డాలర్లను..
కరాస వద్ద మఫ్టిలో కాపు కాశాడు ఓ పోలీస్.. దాడి చేసి చేతులు తడపితేనే వదిలేది అన్నాడు. తన పాకెట్లో డబ్బులు లేవని చెప్పినా వినకుండా ఫోన్ పే ద్వారా పదిహేను వేలు లాగేసాడు. భార్య అకౌంట్ కు పంపాడు ఆ పోలీస్.
అయితే మృతుల పేర్లు, ఏ ప్రాంతానికి చెందిన వారు అన్నది ప్రకటించలేదు. మరోవైపు రెండు చిన్న విమానాలు ఢీ కొన్న ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్బీ),
సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించినట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ఓ ప్రకనటలో వెల్లడించింది.
జార్ఖండ్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. డియోఘర్ చేరుకున్న ప్రధాని మోడీకి జార్ఖండ్ వాసులు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఘన స్వాగతం పలకగా.. ఆయన అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు బీహార్-జార్ఖండ్ పర్యటించనున్నారు. ముందుగా మోదీ జార్ఖండ్లోని డియోఘర్ చేరుకుంటారు. ఇక్కడ బాబా బైద్యనాథ్ ఆలయంలో దర్శనం..
Deoghar Airport Inauguration: డియోగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కోల్కతా నుంచి డియోగర్కు ఫ్లైట్స్ నడుపుతామని..
పారిస్ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య కారణంగా ప్రయాణీకులకు వింత అనుభవం ఎదురయ్యింది. పారిస్లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయం నుంచి 15 విమానాలు లగేజీ లేకుండానే ప్రయాణీకులతో
బ్యాగ్లు.. వేల సంఖ్యలో షూట్ కేసులు.. ఇవీ ఓ ఎయిర్పోర్టులో దృశ్యాలు. వీటిని చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.