తెలుగు వార్తలు » air pollution increasing in cities
ఏపీలోని పలు నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నేషనల్ క్లీన్ ఏయిర్ ప్రోగ్రాం కోసం మూడు కమిటీలను నియమించింది ఏపీ ప్రభుత్వం. ఆరుగురు సభ్యులతో మొత్తం మూడు కమిటీలు ఏర్పాటు చేశారు.