Air India: టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఒక విమానం గాలిలో అకస్మాత్తుగా ఆగిపోయింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320 నియో రకం విమానంలో..
Russia Ukraine War: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల (Indians) తరలింపును విదేశాంగ శాఖ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 219 విద్యార్ధులతో తొలి ఎయిర్ఇండియా (Air India Flight) విమానం శనివారం రాత్రి ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే.
Dog owner books plane: ఓ కుక్క విమానంలో దర్జాగా ప్రయాణించింది.. అది కూడా బిజినెస్ క్లాస్ క్యాబిన్లో దర్జాగా కూర్చొని తన గమ్యానికి చేరింది. పెంపుడు కుక్క కోసం దాని
సెప్టెంబర్ 4న జైపూర్-దుబాయ్ విమానంలో ఒక ప్రయాణికుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రెండోసారి ఇలా జరిగిన నేపథ్యంలో అక్టోబర్ 2 వరకు 15 రోజులపాటు దుబాయ్కు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు నిలిపివేశారు...
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వందే భారత్ మిషన్' చురుక్కుగా సాగుతుంది. కరోనా నేపథ్యంలో థాయ్లాండ్లో చిక్కుకుపోయిన 153 మంది భారతీయులు మంగళవారం 'వందే భారత్ మిషన్'లో భాగంగా ప్రత్యేక ఎయిరిండియా విమానంలో స్వదేశానికి బయల్దేరారు.
లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి ప్రత్యేకంగా విమానాలు పంపి అక్కడున్నవారిని స్వదేశానికి తీసుకొస్తున్నారు.