ముస్లిం మహిళలకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు విజ్ఞప్తి చేసింది. ముస్లిం ఎవరు ధర్నాలు నిరసనలు చేయకూడదు న్యాయపరంగా పోరాడుదామని హామీ ఇచ్చింది. కర్ణాటక కోర్టులో..
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్గా ఉండే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. మళ్లీ తన నోటికి పనిచెప్పారు. ఎప్పుడూ మతపరమైన విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అక్బరుద్దీన్.. తాజాగా వెలువడిన అయోధ్య తీర్పు అంశంపై స్పందించారు. గతంలో బాబ్రీ మసీదు కూల్చేసిన వారందరినీ అరెస్ట్ చెయ్యాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేక�
న్యూ ఢిల్లీ : మసీదుల్లోకి మహిళలు ప్రవేశించవచ్చా లేదా అన్న అంశాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ అంశంపై పిటిషన్ను పరిశీలించినట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, ఆల్ ఇండియా ముస్లిం పర