AICTE: దేశంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీ) ఖరారు చేసింది. ఇంజీనింగ్, మేనేజ్మెంట్ కోర్సులకు ఉండాల్సిన కనీస, గరిష్ట ఫీజులపై నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను...
దేశవ్యాప్తంగా 10 కోట్ల ఉద్యోగాలున్నా అవసరమైన నైపుణ్యాలు ఉన్న యువత అందుబాటులోలేదని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) కో అర్డినేటర్ బుద్దా చంద్రశేఖర్..
పాకిస్తాన్లో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు షాకింగ్ న్యూస్. ఇకపై భారతదేశంలో ఉన్నత విద్యా ఆడ్మిషన్లు గానీ, ఉపాధి అవకాశాలు గానీ ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర బడ్జెట్ 2022లో భాగంగా రూపొందించిన యూజీసీ నూతన సంస్కరణలు ఏ ఏడాది మార్చి నుంచి దేశ వ్యాప్తంగా పలు స్కూళ్లు, యూనివర్సిటీల్లో అమల్లోకి రానున్నాయి. ఇది ఎంతటి పెను విపత్తును మోసుకొస్తుందో విద్యావేత్తల మాటల్లోనే..
బీటెక్ లాంటి ఉన్నత విద్యను అభ్యసించే ప్రతిభావంతులైన విద్యార్థినుల కోసం అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE ) స్కాలర్షిప్లను అందజేస్తోంది. కాగా ఈ ఏడాది గడువు జనవరి 31తో
ఇటీవలే కొత్త విద్యా విధానాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ విద్యావ్యవస్థలో పెను మార్పులను అమలు చేయబోతోంది. ఐఐటీలు, ఐఐఎంలను ఆన్లైన్ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని యోచిస్తోన్న
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉండే కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఏఐసీటీఈ, జేఎన్టీయూ ముందుకొస్తున్నాయి. ప్రధానంగా
తెలంగాణలో ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 201 ఇంజనీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు ఇవ్వగా, మరో 16 కాలేజీలు మూసివేతకు
బీటెక్లో ఈ ఏడాది కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), డేటా సైన్సు, కృత్రిమ మేధస్సు- మెషీన్ లెర్నింగ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కోర్సుల్లో 15,690 సీట్లకు