అమ్మ క్యాంటీన్ల పథకం కొనసాగింపుపై అనిశ్చిత నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని నిర్వహిస్తున్న గ్రేటర్ చెన్నై కార్పొరేషన్.. భారీ నష్టాలను చవిచూస్తున్నామని.. ఈ పథకం కొనసాగించడానికి కష్టమని పేర్కొంది.
తమిళనాడు రైతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి వరాలు జల్లు కురిపించారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లుగా అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం కే పళనిస్వామి ఇలాంటి కీలక నిర్ణయం ప్రకటించడంతో పెద్ద సంచలనంగా మారింది.