అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్మెంట్ పథకానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రవేశ పెట్టిన తీర్మాణాన్ని పంజాబ్ అసెంబ్లీ గురువారం (జూన్ 30) ఆమోదించింది..
వివాదాస్పద అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా తీర్మాణం ప్రవేశపెట్టడానికి పంజాబ్ అసెంబ్లీ సిద్ధమవుతోంది. సాయుధ బలగాల నియామకాలకు కేంద్రం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ను అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం (జూన్ 28) పిలుపునిచ్చారు..
రైల్వే ఎస్పీ అనురాధ స్పందిస్తూ.. రైల్వే స్టేషన్ లో విధ్వసం సృష్టించడానికి పక్కా స్కెచ్ వేశారని.. ముందుగా 10కి పైగా వాట్స్అప్ గ్రూపులు హకీంపేట ఆర్మీ సోల్జర్స్ గ్రూపు పేరుతో ఏర్పాటు చేసి.. భారీ ప్లాన్ వేశారని తెలిపారు. అంతేకాదు.. సికింద్రాబాద్ అల్లర్ల తర్వాత సాక్ష్యాలను సుబ్బారావు తారుమారు చేశారని అన్నారు.
ఈనెల 17న సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ కుటుంబ సభ్యులలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
పోలీసుల విచారణలో సాయి డిఫెన్స్ అకాడమి డైరెక్టర్ ఆవుల సుబ్బారావు నోరు విప్పారు. గుంటూరు ర్యాలీ నుంచే ఆందోళనకు స్కెచ్ వేశారు. ఆందోళనకారులకు అనుచరుడు నరేష్ ..
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' తొలి ఐఏఎఫ్ అగ్నివీర్ నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం (జూన్ 24) నుంచి ప్రారంభమయ్యింది. అగ్నివీర్ మొదటి బ్యాచ్ ఎంపికకు..
Agnipath protest: ఇండియన్ ఆర్మీ నియమక విధానంలో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని నిరసిస్తూ..
అగ్నిపథ్ పథకం ప్రవేశ పెడుతూ.. రాత పరీక్ష లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సుబ్బారావు దాదాపు రూ. 50 కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఎలా అయిన అభ్యర్థులను రెచ్చగొట్టి రాత పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని ప్లాన్ చేశాడు సుబ్బారావు..
Agnipath Scheme: అగ్నిపథ్(Agnipath) పథకాన్ని వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి డిమాండ్ చేసారు. ఈ పథకం ద్వారా కేంద్రం సైన్యాన్ని బలహీనపరుస్తుందని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లే ప్రధాని...
దుండగులు రైళ్లలోకి ఎక్కి తగలబెడుతున్న దృశ్యాలు కూడా బయటికొచ్చాయి. ఓ రైలు కోచ్లో సీట్లకు పేపర్లను కుక్కి అగ్గిపెట్టెతో అంటించారు. ఈ విజువల్స్లో ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారో క్లియర్గా తెలుస్తోంది.