తెలుగు వార్తలు » affidavit
నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్ ల నియంత్రణకు సంబంధించి ఏదో ఒక చర్య తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామని కేంద్రం..సుప్రీంకోర్టుకు తెలిపింది.
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తరచూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బాంబే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్..
రైతుల ఆందోళనలో నిషిధ్ధ ఖలిస్తానీయులు కూడా చేరారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. బ్యాన్ చేసిన ఈ సంస్థ ఈ నిరసనల్లో పాల్గొంటోందని..
సుశాంత్ సింగ్ కేసులో అతని ఇద్దరు సిస్టర్స్ దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టివేయాలని రియా చక్రవర్తి బాంబేహైకోర్టును కోరింది. ఈ మేరకు ఆమె అఫిడవిట్ దాఖలు చేసింది. సుశాంత్ సిస్టర్స్ ప్రియాంక సింగ్, మీతు సింగ్ తమ సోదరునికి తప్పుడు మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని, ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ రియా వారిపై లోగడ కేసు పెట్టింది. అయ�
హత్రాస్ కుటుంబానికి రక్షణ కల్పించే విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు..యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు సజావుగా జరిగేలా చూడాలని సూచించింది. హత్రాస్ కేసులో..
శ్రీవారి ఆస్తులను ఇకపై విక్రయించకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం తీర్మానం చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ ఏపీ హైకోర్టుకు నివేదించారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ దర్యాప్తు సరికాదని ముంబై పోలీసులు అంటున్నారు. ఈ కేసును తాము నిష్పాక్షికంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని, ఇక సీబీఐ దర్యాప్తు అనవసరమన్న తీరులో వారు సుప్రీంకోర్టుకు ఓ అఫిడవిట్ దాఖలు చేశారు.
ఢిల్లీలో ఇక కొత్త పార్లమెంట్ భవనం ఏర్పడవచ్ఛు. 2026 తరువాత ఉభయ సభల్లో మొత్తం సీట్ల సంఖ్య పెరిగే సూచనలున్నందున కొత్త భవనం ఏర్పాటు తప్పనిసరి అని కేంద్ర ప్రజా పనుల శాఖ..సుప్రీంకోర్టుకు తెలిపింది. 1972 సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ తరువాత..
జాతీయ పార్టీలను పక్కన పెడితే ఊరూ, పేరూ లేని ‘డొల్ల పార్టీలకు’ ఎలెక్టోరల్ బాండ్లు వరంగా మారాయి. గుర్తింపు పొందని సుమారు 70 పార్టీలు 2017 నుంచి ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు అందుకున్నాయని ఎన్నికల కమిషన్.. సుప్రీంకోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్లో తెలిపింది. వీటిలో కొన్నింటికి ‘గుర్తించలేని చిరునామాలు’ ఉన్నాయని, �
హైకోర్టు ఆదేశాలతో ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు అఫిడవిట్లను సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటీ బకాయిలు పడలేదని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కంటే అదనంగా 900 కోట్ల రుపాయలు చెల్లించామని ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామక్రిష్ణారావు హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో పేర్కోన్నా�