తెలుగు వార్తలు » Aerial Survey
ఆంధ్రప్రదేశ్లో నివర్ తుఫాన్ ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ శనివారం నాడు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
కర్ణాటకలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం యూడియూరప్పతో కలిసి అమిత్ షా బెల్గామి జిల్లాల్లో పర్యటించారు. రాష్ట్రంలో వరదలతో జనజీవనం స్తంభించింది. బగల్ కోట్, రాయచూర్, బెల్గామ్, కలబుర్గి జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పటి
ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఒడిశాలోని సైక్లోన్ ఫొని ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. ఆయన వెంట గవర్నర్ గణేష్ లాల్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఉన్నారు. ఫొనిపై ప్రధాని నరేంద్ర మోదీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. PM Narendra Modi conducts aerial survey of #Cyclonefani affected areas in Odisha. Governor