తెలుగు వార్తలు » Advertisements
ద్వేషపూరిత యాడ్స్ ని సోషల్ మీడియాలో తాము నిలిపివేస్తున్నట్టు స్టార్ బక్స్ ప్రకటించింది. కార్పొరేట్ ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో తామీ చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. సమాజంలోని అన్ని వర్గాలనూ ఒకచోటికి చేర్చాలన్నదే తమ ధ్యేయమని, ద్వేషపూరిత ప్రసంగాలను..
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు 8 రోజులు ఉండగా.. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ఒకవైపు ఇంటింటికి తిరుగుతూనే, సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. దీనితో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా ఆయా పార్టీలు ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. మరోవైపు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల �
లక్నో : బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి ట్విట్టర్ వేధికగా ప్రధాని మోదీ, బీజేపీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రధాని మోదీకి ప్రచారమే ముఖ్యమనీ, ప్రజా సంక్షేమం బీజేపీకి పట్టదని విమర్శించారు. కేవలం ప్రకటనల కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రూ.3,044 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించ�