తెలుగు వార్తలు » Adventure Travel
బేర్ గ్రిల్స్ అనే సాహసవీరునితో కలిసి మోదీ చేసిన సాహసయాత్ర ఆసక్తికరంగా సాగింది. తాను సాహసయాత్రకు వెళ్లడాన్ని సెలవుగానే భావిస్తే.. 18 సంవత్సరాల తర్వాత తాను సెలవు తీసుకున్నట్లేనని ప్రధాని మోడీ అన్నారు. సుమారు 250 రాయల్ పులులు సంచరించే ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ అభయారణ్యంలో బేర్ గ్రిల్స్తో కలిసి ఆయన సాయసయాత్ర చేశారు. �