చాలాకాలం తర్వాత పత్తి రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. దేశ చరిత్రలోనే పత్తికి రికార్డు ధర పలికింది. క్వింటాల్ పత్తి ధర 11వేల రూపాయల పలికి ఆల్టైం రికార్డ్ క్రియేట్ చేసింది.
ఆ గ్రామంలో ఆయనను అంతా వింతగా చూస్తారు. మనిషి మంచోడే.. కానీ అతడికున్న అలవాటు మాత్రం విచిత్రంగా ఉంటుంది. జంతికలు, మురుకులు తిన్నంత ఈజీగా తేళ్లను కరకరా నమిలేస్తాడు. కర్నూలు జిల్లా ఆదోని వద్ద గల లింగద్ద హళ్లి గ్రామస్తుడైన మూకప్ప అనే వృద్దుడి గత ఇరవై ఏళ్లుగా ఇదే పని. ఈ వింత అలవాటుతో జనంలో బాగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటి వ
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుట్టపాశం నుంచి ఆదోనికి వస్తున్న కారు ఎదురుగా వస్తున్న స్కూటర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. నాగలాపూరం గ్రామ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి స్కూటర్ను ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. చనిపనోయిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన�