ఎడిఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న దివంగత జయలలిత మరణాంతర పరిణామాలు అనేక మలుపులు తిరిగాయి. అమ్మ తర్వాత చిన్నమ్మగా పిలవబడే శశికళ అన్నీ తానే పార్టీని ముందుకు నడిపించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
తమిళనాట సంచలనం వీకే.శశికళ(VK.Sasikala) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలిగా వెలుగులోకి వచ్చిన శశికళ.. అన్నాడీఎంకే లో కీలక నేతగా మారారు. కానీ జయలలిత...
తమిళనాడులో రెండు పార్టీల నాయకుల మధ్యకు మాటల వార్ జరిగింది. పరుష పదజాలంతో ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకున్నారు. ఇందుకు కారణం ఏంటో తెలిశాక మాత్రం షాక్ తిన్నారు.