Andhra Pradesh: దళితులను తాను ఏనాడూ అగౌరవ పరిచలేదని, వాస్తవాలను వక్రీకరించడంలో వైసీపీ ఎమ్మెల్యేలు సిద్దహస్తులు అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో జరిగే అసక్రమ ఆర్ధిక కార్యకలాపాలపై ప్రశ్నించినందుకు కేంద్రంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు ఎదురుదాడి చేస్తున్నారని బీజేపీ నేత
ఆదినారాయణరెడ్డి, శ్రీచైతన్య యాజమాన్యం తన ఆస్తుల్ని కబ్జా చేసిందంటూ కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ కేశవరెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించిన కొద్ది సేపటికే ఆయన కుమారుడు భరత్ రెడ్డి రంగంలోకి దిగారు. “మా నాన్నకేశవరెడ్డి ఇవాళ చేసిన కామెంట్స్ వాస్తవం కాదు. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. 2014లో మా నాన్న చేసిన ఆర్థిక సమస్యల �
కేశవరెడ్డి విద్యాసంస్థల ఛైర్మన్ కేశవరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నేను నా సంస్థలో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో నాలుగేళ్లు జైల్లో ఉండి వచ్చాను.. నాకున్న అప్పుల కంటే మూడురెట్లు ఆస్తులు ఉన్నాయి.. ఇద్దరు వ్యక్తుల వల్ల నేను ఇప్పటికీ నష్టపోతున్నాను. ఇద్దర�
YS viveka case: సీఎం జగన్ చిన్నాన్న, దివంగత మాజీ మంత్రి వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసును సీబీఐకు అప్పగించాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. వివేకా హత్య కేసును ర
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణ సిట్ కొనసాగిస్తుందా? లేక సీబీఐ పరిధిలోకి వెళుతుందా? ఈ ప్రశ్న ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు విచారణకు స్వీకరించడం కలకలం రేపుతోంది. ఈనెల 23వ తేదీలోగా దర్యాప్తు వివరాలను సీల్డ్ కవర్ల�
మాజీమంత్రి, వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్యకేసులో సిట్ దూకుడు పెంచింది. గతకొద్ది రోజులుగా కడప డీటీసీలో దాదాపు 160 మందిని సిట్ విచారించి.. వారి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకుంది. తాజాగా ఇవాళ మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా సిట్ ఎదుట హాజరయ్యారు. వివేక కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు బుధవారం సీఆర్పీసీ 160 కిం
వైఎస్ వివేకా హత్యకేసుపై సిట్ విచారణ కొనసాగుతోంది. నేడో, రేపో వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిట్ విచారణకు హాజరుకానున్నారు. అలాగే.. సోమవారం మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా.. ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డితో పాటు.. ఎమ్మెల్సీ బీటెక్ రవి, నారాయణ రెడ్డిని సిట్.. విచారణ జరిపిం
గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం అనంతరం ఆ పార్టీ నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి ఓ రేంజ్లో జంపింగ్స్ జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లు సర్దుమనిగినట్టు అనింపిచినా..తాజాగా బడా నాయకులు టీడీపీకి గుడ్ బై చెప్తున్నారు. ఆ లిస్ట్లోకి చేరబోతున్నారు కడప జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. గురువారం ఢిల్లీల�
ఏపీలో టీడీపీకి షాక్ల మీద షాక్లు పడుతున్నాయి. ఇప్పటికే పార్టీలోని కీలక వ్యక్తులందరూ టీడీపీని వీడగా.. తాజాగా మరో మాజీ మంత్రి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. రేపు ఆయన కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని స్పష్ట�