ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బాస్ మసూద్ అజహర్ పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాడు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఓ ఆడియో సందేశాన్ని పంపించాడు. అందులో మోడీకి భయపడొద్దని సూచించాడు. మోడీకి భయపడి తనపై చర్యలు తీసుకోవద్దంటూ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. భారత ప్రధాని బెదిరిం�
పుల్వామా: పోలీసుల వల్లే తమ కుమారుడు ఉగ్రవాదిగా మారాడని.. కానీ ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదని 40మంది జవాన్ల ప్రాణాలు తీసుకొన్న ముష్కరుడు అదిల్ అహ్మద్ దర్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ‘‘మూడేళ్ల క్రితం తమపైకి రాళ్లు విసిరాడన్న ఆరోపణలతో అదిల్ను పోలీసులు తీవ్రంగా కొట్టారు. ముక్కు నేలకు రాయిస్తూ జీపు చుట్టూ తిప్పించారు. �