తెలుగు వార్తలు » Actor Prakash Raj
దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి,
తెలుగులో ఫిదా సినిమాలో నటించిన హీరోయిన్ సాయిపల్లవి వరుస మూవీలతో బిజిగా మారారు. సినిమా సెట్లో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ను చూసి చాలా భయపడ్డానని ఆమె తెలిపింది.
ప్రకాష్ రాజ్ మంచి నటుడే కాదు అంతకు మించిన మనసున్న వ్యక్తి. ఎవరైనా ఆపద అని ఆయనను కోరితే.. కచ్చితంగా సాయం చేస్తారు
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఇప్పటికే ఓ మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకొని.. తన సొంత డబ్బుల్ని ఖర్చుపెట్టి అభివృద్ది చేస్తున్న విషయం తెలిసిందే. అటు రాజకీయంగా కూడా తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి త�
ఇటీవలే.. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్పై ప్రకాష్ రాజ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్తా.. ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ వ్యాఖ్యలపై.. భారత హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. సినీ నటుడు ప్రకాష్ రాజ్ను సినిమాల నుంచి బహిష్కరించాలని.. భారత హిందూ మహాసభ సభ్యులు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్కు ఫిర్యాదు చేశారు. హి�
తమిళులు ఏమైనా సహిస్తారు గానీ తమ ఆత్మగౌరవం జోలికి వస్తే ఉప్పెనగా మారతారు. భాష, సంస్కృతి విషయంలో వారు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారు. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ‘ఒకే దేశం-ఒకే భాష’ వ్యాఖ్యలపై దక్షణాదిలో నిరసన జ్వాలలు రగులుకోగా..తమిళనాడు అవి మరింత ఉద్రిక్తంగా సాగుతున్నాయ�
ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కోర్టు కేసుల్లో చిక్కుకున్నారు. తన “ఉలవచారు బిర్యానీ” సినిమాను బాలీవుడ్లో “తడ్కా” పేరుతో రీమేక్ చేసి దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. మూడేళ్ల క్రితం ప్రకాష్ రాజ్.. నానాపటేకర్, తాప్సీ పన్ను, ఆలీ ఫజల్ కాంబినేషన్లో ఈ రీమేక్ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు విడ�
లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఏపీలో నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన పార్టీనే ఎన్నుకున్నారని.. వైఎస్ఆర్ పార్టీ గెలుపొందడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు
బీజేపీ పార్టీ.. వెనకవుండి నడిపిస్తున్న కొంతమందికి దిష్టి బొమ్మ మాత్రమే అని సినీ నటుడు, బెంగుళూరు సెంటర్ ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. తనను పదే పదే హిందువు వ్యతిరేకి అని ముద్ర వేస్తున్న వారిపై ఘాటుగా స్పందించారు. నేను అమిత్ షాకు వ్యతిరేకి, మోదీకి వ్యతిరేకి అన్న ఆయన..కమ్యునల్ హింసకు పాల్పడుతు�