తెలుగు వార్తలు » actor nagarjuna
టాలీవుడ్ హీరో నాగార్జున విజయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గతేడాది మన్మథుడు-2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కింగ్.
కరోనా సంక్షోభంలోను అక్కినేని నాగార్జున వరుస సినిమా షూటింగ్లు కానిచ్చేస్తున్నాడు. గత కొన్నిరోజుల క్రితం టెలివిజన్ రియాల్టీ షో బిగ్బాస్ చేస్తూ బిజీగా ఉన్నాడు నాగార్జున. దాంతోపాటే అటు తన కొత్త చిత్రం వైల్డ్ డాగ్ సినిమా చిత్రీకరణలో
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు కోటికి దగ్గరలోకి కోవిడ్ కేసులు చేరుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'ప్రపంచం అంతటా కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా...
బిగ్బాస్ సీజన్ 3 అత్యధిక ఓట్లతో విన్నర్గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాడు. అతని ఇంటి వద్దకు వచ్చిన అభిమానులు కంట్రోల్ చెయ్యడానికి పోలీసులు లాఠీఛార్జీ చెయ్యాల్సి వచ్చిందంటే మనోడు క్రేజ్ ఏ రేంజ్కి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. రాహుల్ బిగ్ బాస్ విజేతగా నిలవడంలో పునర్నవీ కీ రోల్ పోషించింది
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ మరికొద్ది నిమిషాల్లో ప్రకటించబోతున్నారు. టైటిల్ ముద్దాడే వ్యక్తిని ప్రకటించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చారు. కాగా చివరవరకు హౌజ్లో ఐదుగురు కంటెస్టెంట్స్ మిగలగా వన్ బై వన్ ఎలిమినేట్ అవుతున్నారు. మొదట అలీ రజా, ఆ తర్వాత వరుణ్ సందేశ్, తాజాగా బాబా భాస్కర్ కూడా హౌజ్ నుంచి �
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన పీవీ సింధూకు మరో అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాపారవేత్త చాముండేశ్వరి నాథ్ బీఎండబ్ల్యూ కారును బహూకరించనున్నారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ కార్యక్రమం జరగనుంది. కాగా, ఈ ఈవెంట్క�
బిగ్బాస్-3 రియాల్టీ షో.. మొదలు కాకముందు నుంచి ఎన్ని వివాదాల్లో ఇరుక్కుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా.. ఈ షోపై జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి ఘాటు విమర్శలు చేసింది. ఏకంగా టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు నాగార్జునకే సవాలు విసిరింది. మీ అర్థాంగి అమల.. కనీసం జంతువుల సంరక్షణ కోసం అయినా స్పందిస్తార
నేరస్థులతో సినీనటుల భేటీ దురదృష్టకరమని సీఎం చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. దీని వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. జైలుశిక్ష అనుభవించిన జగన్ లాంటి వ్యక్తులతో నాగార్జున భేటీ కావడం సరైన పద్దతి కాదని టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యనిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాగా.. మంగళవారం ప్రముఖ న�