తెలుగు వార్తలు » Actor Mohan Babu
నటునిగా తనను ఉత్తేజపరిచే చిత్రాలు మాత్రమే చెయ్యాలని డిసైడయ్యారు కలెక్షన్ కింగ్ మోహన్బాబు. 560కి పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించిన ఈ లెజెండరీ యాక్టర్ని..
రజినీ ఆరోగ్యం విషయమైన ఆయన స్నేహితుడు నటుడు మోహన్ బాబు స్పందించారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న మోహన్ బాబు రజినీ ఆరోగ్య విషయమై ఫోన్లో ఆరా తీశారు...
కలెక్షన్ కింగ్ మోహన్బాబు కొత్త సినిమాలు అంగీకరించే విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నటునిగా తనను ఉత్తేజపరిచే చిత్రాలు మాత్రమే చెయ్యాలని డిసైడయ్యారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసిసియేషన్(మా) రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తున్నారు. అదేంటో కానీ ఓ ఆర్నెల్లు సైలెంట్గా ఉండటం..ఒక్కసారిగా వివాదాలకు కేంద్రబిందువు అవ్వడం ‘మా’ కు పరిపాటిగా మారింది. ‘మా’ తాజా అధ్యక్షుడు నరేష్కు తెలియకుండానే ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్ ఒక మీటింగ్
ఏపీలో ఘనవిజయం సాధించిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు నటుడు మంచు మోహన్ బాబు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రాముల వారి సారధికి ఉడత సహాయం చెసినట్టు నా వంతు నేను వైఎస్ జగన్కు సహాయమందించానన్నారు. జగన్ సీఎం కావాలని ప్రజల తీర్పునిచ్చారని, ఆయన పాదయాత్రతోనే అందరితోనూ మమేకమయ్యారని మోహన్ �
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఓటమి తప్పదని టాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ నిర్మాత మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకరణ్రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. తిరుపతి
సినీ నటుడు మోహన్ బాబు తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారనే స్టోరీ ఒకటే తెలుగు ప్రజలకు తెలుసని.. కానీ ఆయన హెరిటేజ్ స్టోరీ ఎవరకి తెలియదని మోహన్ బాబు తెలిపారు. నమ్మిన ఎన్టీఆర్ ను మొదలు.. చా
హైదరాబాద్: సీనియర్ నటుడు మోహన్ బాబు గతవారం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తను వైసీపీ పార్టీలో చేరిన దగ్గర నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గత నెల 22న రాత్రి వేళ దాదాపు 30కి పైగా ఫోన్కాల్స్ వచ్చినట్లు �
ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్బాబుకు ఏడాది జైలు శిక్ష విధించింది హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు. చెక్బౌన్స్ కేసులో భాగంగా మోహన్బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 41.75 లక్షలు జరిమాన విధించింది కోర్టు. 2010లో వైవీఎస్ చౌదరి వేసిన చెక్బౌన్స్ కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ‘సలీం’ తెరకెక్కి