తెలుగు వార్తలు » Actor Madhavan
సాధారణంగా సినీ సెలబ్రెటీలను సోషల్ మీడియా వేదికగా చాలా మంది కించపరుస్తూ ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. దాదాపు చాలా మంది సెలబ్రెటీలు వాటికి రెస్పాండ్ కారు.
మార్కులు అనేవి జీవిత ఆశయాలను వెనక్కి తగ్గించలేవంటూ విద్యార్థులకు ధైర్యం చెప్పారు ప్రముఖ హీరో మాధవన్. తక్కువ మార్కులు వచ్చాయని బాధ పడకండంటూ.. తనకు టెన్త్ క్లాసులో వచ్చిన మార్కులను బయట పెట్టారు మాధవన్. జులై 15వ తేదీన సీబీఎస్ఈ 10వ తరగతి రిజల్ట్స్..
ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధమైన సినిమాలకు నిర్మాణ భారం రోజురోజుకీ పెరిగిపోతుంది. కాగా ఇప్పటికే పలు చిన్న సినిమాలను ఓటీటీల్లో విడుదల చేశారు దర్శక, నిర్మాతలు. ఈ నేపథ్యంలో నిశ్శబ్దం సినిమా కూడా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తుందనే..
హీరో మాధవన్ షోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్గా ఉంటారు. ఏవిషయంపైనైనా.. ట్వీట్ చేస్తూ ఉంటారు. అలాగే.. ఫ్యాన్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా మాడ్లాడుతుంటారు. ఇప్పుడు మనకు ఆయనెందుకు గుర్తొచ్చారంటే.. మాధవన్ చేసిన ట్వీట్.. ప్రస్తుతం ఫుల్ వైరల్గా మారింది. ‘మీకు రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదా..! అయితే నా సినిమా చూడండి అంటూ’ ట్వీట