తెలుగు వార్తలు » Actor Comedian Prudhvi Raj
సినీనటుడు, ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీరాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. టిక్టాక్ సహా సోషల్ మీడియా మాధ్యమాల్లో తన వీడియోలు ఎడిట్ చేసి కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు కంప్లైంట్ చేశారు. గత కొన్ని రోజులుగా తన వీడియోలు ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారని థర్టీ ఇయర్స్ ఫ�
మహిళా ఉద్యోగినితో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడాడంటూ ఓ ఫోన్ కాల్ రికార్డిండ్ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఆయనపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ సీఐటీయూ డిమాండ్ చేస్తోంది. మరోవైపు టీటీడీ విజిలెన్స్ కూడా ఫోన్ కాల్ దుమారంపై ఫోకస్ పెట్టింది. త్వరలోనే ప�
రేణుగుంట ఎయిర్పోర్ట్లో ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీకి చేధు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లాలో ‘జగనన్న అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు సీఎం జగన్ రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో సీఎంకు స్వాగతం పలికేందుకు వైసీపీ నేత పృథ్వీ ఎస్వీబీసీ చైర్మన్ హోదాలో విమానాశ్రయం లోపలిక�
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే భక్తి చానల్ ఎస్వీబీసీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న నటుడు పృథ్వి మరోసారి ప్రముఖ సింగర్ల పై సంచలన కామెంట్స్ చేశారు. ఎస్వీబీపీలో పాటలు పాడటానికి వివిధ కచేరీలు, కార్యక్రమాల్లో పాల్గొనడానికి రూ.2 లక్షలు పారితోషికం కావాలని టాలీవుడ్ నుంచి డిమాండ్లు వస్తున్నాయన్నారు. తమకు కీరవాణి, �