తెలుగు వార్తలు » activities
పాల సేకరణలో నవ శకానికి నాది పలికింది ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా ఎంతో పేరు గాంచిన అమూల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జూన్ నుంచి దశల వారిగా సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికుల వల్ల రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 1 నుండి మతపరమైన ప్రదేశాలు తెరవవచ్చని వెల్లడించారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు పూర్