తెలుగు వార్తలు » action plan
ఆంధ్రప్రశ్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పచ్చని పల్లెల్లో అలజడి మొదలైంది. ప్రశాంతంగా ఉన్న అటవీ ప్రాంతం ఒక్కసారిగా మారిపోయింది. ఏజెన్సీ నివురుగప్పిన నిప్పులా మారింది..
సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టుపై దేశవ్యాప్తంగా ఆందోళనపర్వం రగులుకున్న పది రోజుల తర్వాత తెలంగాణ బీజేపీ నేతలు నిద్ర లేచారు. పౌరసత్వ సవరణ చట్టంపై వాస్తవాలను తెలంగాణ ప్రజలకు వివరించేందుకు యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. తొలుత బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ వేదికగా సీఏఏపై సభ నిర్వహించాలని తలపెట్టగా తెలంగా�