తెలుగు వార్తలు » ACs
లాక్డౌన్ వేళ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అనేక వ్యాపార సంస్థలు తమ గేట్లకు తాళాలు వేసుకున్నాయి. ఈ తరుణంలో కొన్ని ఆన్లైన్ వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు రెడీ అవుతున్నాయి.
అసలే ఎండకాలం.. ఆపై మే నెల.. ఇక సుర్యుడి ప్రతాపం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మధ్యాహ్నం కాలు తీసి బయట పెట్టాలంటేనే భయం వేస్తోంది. ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతకు.. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారు జనం. మరి నిత్యం భక్తుల మొక్కులు తీర్చే దేవుళ్ల పరిస్థితి ఎంటి..?. అదేంటి దేవుళ్లేమైనా మనుషులా.. వి�