తెలుగు వార్తలు » Across Guntur District
రోజు రోజుకు మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతుంది. మద్యం మత్తు మనిషిని మృగంగా మారుస్తుంది. మద్యానికి బానిసై కన్నవారికి కూడా కడతేరుస్తున్నారు...
ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇక గుంటూరు జిల్లాలో రోజు రోజుకి కోవిడ్-19 కేసులు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో విజృంభన ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు, జిల్లాలో ప్రస్తుతం ఇప్పటి వరకు నమోదైన కరోన కేసుల సంఖ్య 5000 పైచిలుకు కాగా వారి�