తెలుగు వార్తలు » Acharya Balkrishna
కరోనా మహమ్మారికి పతంజలి సంస్థ విరుగుడు మందును తయారు చేసి.. విడుదల చేసింది. ఉత్తరాఖండ్ హరిద్వార్లోని పంతజలి యోగా పీఠ్ వేదికగా.. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్...
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి విరుగుడు మందు ఆయుర్వేదమేనంటూ పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ స్పష్టం చేశారు.
పతంజలి ఆయుర్వేద సంస్ధ ఛైర్మన్, ప్రముఖ యోగా గురు రామ్దేవ్ బాబా మిత్రుడు ఆచార్య బాలకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పి రావడంతో ఆయనను రిషికేశ్లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురికాగానే ఆయనను హరిద్వార్లోని హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడినుంచి రిషికేశ్లో ఎయిమ్స్కు తరలిం�