తెలుగు వార్తలు » Acham Naidu
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేత కింజరపు అచ్చన్నాయుడుని పరామర్శించారు. ఆయన ఆరోగ్య, యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దంటూ ధైర్యం చెప్పారు..
ఈఎస్ఐ మందుల కొనుగోళ్లల్లో అక్రమాలకు పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు జనరల్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ కి లేఖ రాశారు. తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని వెంటనే కొవిడ్ పరీక్షలు చేయాలని కోరారు.