దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన ఘటనపై స్వతంత్ర విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ‘ మాజీ న్యాయమూర్తి జస్టిస్ సిర్పూర్కర్ ఆధ్వర్యాన ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ జరపాలని సూచించింది. ఈ పానెల్ లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్
దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం వాస్తవంగా జరిగిందేనా ? ఖాకీలు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే వారి వాదనను చట్ట నిబంధనల ప్రకారం అంగీకరించడం కష్టసాధ్యమేనన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. ఒక వ్యాసకర్త విశ్లేషణ ప్రకారం.. నిందితుల శరీరాల కింది భాగాల్లో పోలీసులు కాల్పులు జరిపివుంటే వారు అక్కడికక్కడే
దిశ కేసులో పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన నలుగురు నిందితులు కరడు గట్టిన నేరస్తులని, వారికి గతంలో కర్నాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని నేరాలతో సంబంధం ఉందని సైబరాబాద్ పోలీస్ చీఫ్ వీ.సీ. సజ్జనార్ తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ పై శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన.. వాళ్ళు మా పోలీసుల ఆయుధాలను లాక్కోవడానికి ప్రయ�
దిశకేసులో నలుగురు నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన ఉదంతం శుక్రవారం లోక్ సభను కుదిపివేసింది. జీరో అవర్ లో కాంగ్రెస్ మొదట ఈ అంశాన్ని లేవనెత్తింది. ఈ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి..దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దిశ కేసుకు సంబంధించి హైదరాబాద్ లో పోలీసులు నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసి హతమార్చడాన్ని చూ�