తెలుగు వార్తలు » Accounts
ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా ఖాతాదారులకు చెల్లించే వడ్డీని ఒకేసారి..
బ్యాంకులపై నమ్మకం పోతున్న వేళ.. ప్రజలంతా ఇండియా పోస్టుపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా పోస్ట్ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది.
బ్యాంకు రుణ గ్రహీతలకు శుభవార్త: మారటోరియం సమయంలో రుణగ్రహీతల ఖాతాల నుంచి వసూలు చేసిన చక్రవడ్డీ మొత్తాన్ని తిరిగి తమ ఖాతాదారులకు చెల్లించడం మొదలుపెట్టాయి బ్యాంకులు. శుక్రవారం నుంచి చాలా మంది ఖాతాదారులకు ఎక్స్ గ్రేషియా రూపంలో వారి వారి అకౌంట్లలోకి ఈ మొత్తం వచ్చి చేరింది కూడా. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్
బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని, ఈఎంఐలు కట్టలేకపోతున్నవారికి సుప్రీంకోర్టు తీపి కబురు అందించింది. వచ్చే రెండు నెలల వరకు బ్యాంక్ అకౌంట్లను మొండి బకాయిలుగా ప్రకటించవద్దని బ్యాంకులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
టిక్ టాక్ తో బాటు మొత్తం 59 చైనా మొబైల్ యాప్ లను ప్రభుత్వం నిషేధించడంతో ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు డీలా పడిపోయారు. వారి ఖాతాలపై నీలినీడలు పరచుకున్నాయి. ఒకప్పుడు ఈ యాప్ అంతగా పాపులర్..