తెలుగు వార్తలు » accident in railway kodur bjp leader died
కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఉప్పరపల్లి వద్ద రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో మైసూరువారి పల్లికి చెందిన మాజీ సైనికుడు, బీజేపీ రైల్వేకోడూరు మండల అధ్యక్షుడు కారుమంచి వెంకటసుబ్బయ్య మృతిచెందారు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పండ్ల వ్యాపారం చేస్తున్న వెంకటసుబ్బయ్య తిరుపతి నుంచి టెంపో వ్యాన్ లో పండ్లు తీ