కర్ణాటకలో ప్రస్తుతం విద్యార్ధుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమైనవి అని విశ్లేషకులు భావిస్తున్నారు.
కరోనా రెండో వేవ్ భారతావనిని కుదిపేస్తోంది. వందలాది మంది కరోనా పాజిటివ్ పేషెంట్స్ ఆసుపత్రులలో వైద్య సహాయం పొందుతున్నారు. కోవిడ్ వార్డుల్లో వారు ఒంటరిగా తమ పరిస్థితికి బాధపడుతూ ఉన్నారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నేషనల్ సెక్రటరీ అనికేత్ ఓహల్ నదిలో మునిగిపోయారు. ఆయన ఆచూకీ కోసం స్థానిక అధికారులు గాలింపు చేపట్టారు. ఈ ప్రమాదంకు సంబంధించిన...
ABVP Protesting : జమ్మూలో ఏబీవీపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జమ్మూ క్లస్టర్ యూనివర్సిటీలో సీట్ల సంఖ్యను పెంచాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సివిల్ సెక్రటేరియట్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు , విద్యార్ధుల �
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీలో ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన పలువురు హాస్టళ్లలో ప్రవేశించి విద్యార్థులపై దాడి చేసిన దృశ్యాల తాలూకు వీడియోలు, ఫోటోలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ దాడుల్లో బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీ హస్తం ఉన్నట్టు క్రమేపీ తెలుస్తోంది. జె ఎన్ యు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడైన వికా�
జార్జిరెడ్డి సినిమా విడుదలకు ముందు సంచలనమే. విడుదలైన తర్వాత పెద్దగా చర్చేమీ లేదు. ఎందుకంటే.. అందరూ అనుకున్నట్లు ఏ ఒక్క విద్యార్థి సంఘ నేతలనో హంతకులుగా చిత్రీకరించకపోవడమే వివాదం సమసిపోవడానికి కారణమైంది. అయితే.. ఉన్నట్లుండి తెరమీదికొచ్చిన బిజెపి సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి.. జార్జిరెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇ�
విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న సినిమా ‘జార్జిరెడ్డి’. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలే రిలీజ్ అయ్యింది. అయితే ఈ ప్రోమోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ దుమారంలోకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఎంటర్ అయ్యారు. ఈ సినిమాను వాస్తవాలకు వ్యతిరేకంగా తీశారని.. దీంట్లో మొత్త�
వారం రోజులపాటు అమెరికాలో పర్యటించి అనేకమంది దేశాధినేతలతో మంతనాలు జరిపి ఇండియా తిరిగి వచ్చిన ప్రధాని మోదీ అంతా బాగుందని సెలవిచ్చేసారు. ఈ ప్రకటన ఒక్కసారిగా పదిహేనేళ్ల క్రితం 2004 లో ఎన్నికలకు వెళ్లే ముందు అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి చేసిన ప్రకటన గుర్తొచ్చింది. అంతా బాగుందంటూ అప్పట్లో అయన ఎన్నికలకు వెళ్లి బొక్క
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇన్ని రోజులు పార్టీల పరంగా జరిగిన గొడవలు కాస్తా.. విద్యార్ధి సంఘాలకు పాకాయి. హౌరాలో టీఎంసీ విద్యార్ధి పరిషత్ కార్యకర్తలు, ఏబీవీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థిత�
నేడు ఏపీలో పాఠశాలల బంద్కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) పిలుపునిచ్చింది. పెంచిన ఫీజులు తగ్గించడంతో పాటు మరో 9 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ బంద్కు పిలుపునివ్వగా.. ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థి నేతలు కోరారు. విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమ�