తెలుగు వార్తలు » AB
కడప: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పోలీసుల చేతిలో ఉన్న లెటర్ వివాదాస్పదంగా మారింది. తొలుత దీని గురించి ఏపీ ప్రతిపక్షనేత జగన్ ప్రస్తావించారు. పోలీసులతో తాను మాట్లాడేందుకు వెళ్లినప్పుడు తనకు ఒక లెటర్ చూపించారని, అది దాడి తర్వాత వివేకానంద రెడ్డి గారు రాసినట్టు చెప్పారని అన్నారు. తర్వాత చంద్రబాబు కూడా ఇదే లెటర్ గుర�
హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో గవర్నర్ నరసింహన్కు జగన్ ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని ఫిర్యాదులో కోరినట్టు తెలిపారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. ఏదైనా జిల్లాలో ఒక ఎస్పీకి పోస్టింగ్ ఇస్తే రెండేళ్ల పాటు ట్రాన్స్ఫర్ ఉండకూడదు. కానీ కడప జిల్లాలో ఆ రూల్ను పక్కన పెట్టేసి 40 రోజుల కింద�
కడప: ఏపీలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంచలనంగా మారింది. ఆయన్ను ఎవరు హత్య చేసి ఉంటారన్న విషయం అంతుచిక్కని విషయమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ మీద వైసీపీ, వైసీపీ మీద టీడీపీ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ ఆరోపణల్లో భాగంగా శుక్రవారం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సంఘటనా స్థలానికి మొదటిగా చేరుకున్న వైఎస్ అవినాష్ రెడ్డికి తొలిగా వి�
హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో గవర్నర్ నరసింహన్కు జగన్ ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని కోరినట్టు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై తమకు నమ్మకం లేదని, చంద్రబాబుకు రిపోర్ట్ చేసే పరిస్థితి లేని విచారణ జరగాలని జగన్ అన్నారు. అందుకే సీబీఐ విచారణ జరగాలని, లేకపోతే తాము కోర్టును ఆశ్రయ�