తెలుగు వార్తలు » aatma nirbhar bharat
మేక్ ఇన్ ఇండియా పేరిట సూది నుంచి పెద్ద జంబో జెట్ల దాకా మన దేశంలోనే తయారు చేయాలన్న ప్రతిపాదన ముందుకు తెచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇందులో చాలా వరకు సానుకూల…
కొత్త నినాదం ఎత్తుకుంది జనసేన. ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులే వాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వినాయక చవితి నుంచి ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లుగా ప్రకటించారు. పండుగ కోసం ఏ వస్తువు కొన్నా....
'ఆత్మ నిర్భర్ భారత్ లోగో' కాంటెస్ట్ను ప్రవేశ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ కాంటెస్ట్లో గెలిచిన వారికి మంచి ప్యాకేజీ కూడా అందిస్తోంది. అంతేకాదు మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది కూడా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం.. ఆత్మ నిర్భర్ భారత్ లోగో తయారీ కాంటెస్ట్లో గెలిచిన వారికి 25 వేల రూపాయలను..
'ఆత్మ నిర్భర్ భారత్ ' స్లోగన్ నేపథ్యంలో సుప్రసిధ్ద గాయని లతా మంగేష్కర్ షేర్ చేసిన ఓ పాటను 'మెలోడియస్ సాంగ్' గా ప్రధాని మోదీ అభివర్ణించారు. 211 మంది ప్రముఖ గాయనీ గాయకులు పాడిన 'జయతు జయతు భారతం..