తెలుగు వార్తలు » Aarogya Setu App
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజా సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ప్రతీ ఒక్కరూ తమ ఫోన్లో ఉంచుకోవాలని, ప్రయాణం చేసే సమయంలో ఖచ్చితంగా ఓపెన్ చేసి పెట్టుకోవాలని భారత ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఆఫీసుల్లో, పలు కార్యక్రమాల్లో, షాపింగ్ మాల్స్కి..
కరోనా వైరస్ కట్టడికి కేంద్రం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్పై పలు విమర్శలు, వివాదాలు తలెత్తున్నాయి. ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ వల్ల వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆరోగ్యసేతు యాప్ వాడకంపై కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టతనిచ్చింది.
కరోనా పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన ‘ఆరోగ్య సేతు’ యాప్ పై క్రమంగా అనుమానపు నీలి నీడలు పరచుకుంటున్నాయి. ఈ యాప్ లో ఎన్నో లోపాలు ఉన్నాయని, ఇది 90 మిలియన్ల మంది భారతీయుల ప్రైవసీకి ముప్పు కలిగించేదిగా ఉందని ఓ హ్యాకర్ పేర్కొన్నాడు. తనను ఇలియట్ ఆల్డర్సన్ అని చెప్పుకున్న ఇతగాడు ఈ యాప్ వల్ల తీవ్రమైన సెక్య�
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరోగ్యసేతు యాప్ ను ఇప్పటికే ప్రభుత్వ/ప్రయివేటు ఉద్యోగుల ఫోన్లలో ఉండాలని
కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు యాప్ ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ అధునాతన నిఘా సిస్టం గా అభివర్ణించారు. ఎలాంటి సంస్థాగతమైన దూరదృష్టి లేకుండా ఓ ప్రయివేట్ ఆపరేటర్ కి దీన్ని ఔట్ సోర్స్ కి ఇచ్చారని ఆయన ట్వీట్ చేశారు. ఇది సీరియస్ డేటా సెక్యూరిటీకి, ప్రైవసీ సంబంధ ఆందోళనకు దారి తీసేదిగా ఉందన్నారు. టెక్నాలజీ మనకు �
దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించాలంటూ ఇక కొన్ని కండిషన్స్కు ఓకే చెప్పడమే కాదు.. పాటించాలి కూడా. ఢిల్లీలోకి ప్రవేశించాలంటే.. ఇక మీ ఫోన్లలో “ఆరోగ్య సేతు” యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే వారంతా.. కేంద్ర ప్రభుత�
Coronavirus Outbreak: ఇండియాలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2301 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే కరోనా ఎవరికి సోకిందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తాజాగా నమోదైన కేసుల్లో కొందరికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. దీనితో కేంద్రం ఓ సరికొత్త ఆలోచనకు శ�