తెలుగు వార్తలు » AAP MP
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్ కారణంగా అన్ని దేశాలు లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. లాక్డౌన్తో స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందిస్తుండగా...అనేక మంది నేతలు, ప్రముఖులు, వీఐపీలు సైతం వలస కూలీలు, కా
17వ లోక్సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం పలువురు లోక్సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయగా.. మిగిలిన సభ్యుల ప్రమాణ స్వీకారం ఇవాళ కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ వీరేంద్రకుమార్ సభ్యుల చేత ఈ ప్రమాణం చేయిస్తున్నారు. అయితే పలువురు ఎంపీలు ఈ కార్యక్రమంలో తమ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ప్రమాణం చేస్తూ ఉం�
పంజాబ్ : ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎంపీ హరిందర్ సింగ్ ఖల్సా బీజేపీ గూటికి చేరారు. ఫతేగఢ్ సాహిబ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హరిందర్ సింగ్ ఇవాళ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దేశాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లే పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీనే అని ఈ సందర్భ