తెలుగు వార్తలు » Aadhaar Cards
గుంటూర్ కేంద్రంగా మరో అక్రమ దందా బయటపడింది. ఈ సారి కూడా సమాన్యులే టార్గెట్.. ప్రభుత్వ పథకాలే వీరి పెట్టుబడి. అయితే ఈ సారి కొంత స్టైల్ మార్చారు. ఆధార్ కార్డులను పావులుగా..
14 వేల ఆధార్ కేంద్రాలు తెరిచినట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్ నిర్వహించే.. 14 వేల ఆధార్ కేంద్రాలు తెరిచే ఉన్నట్టు తెలిపింది. అలాగే యూఐడీఏఐ స్వయంగా నిర్వహిస్తున్న ఆధార్ సేవా కేంద్రాలు..