తెలుగు వార్తలు » Republic Day
ఢిల్లీ లోని రెడ్ ఫోర్ట్ లో బర్ద్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. ఇక్కడ మరణించిన 15 కాకుల శాంపిల్స్ ను సేకరించి జలంధర్, భోపాల్ లోని ల్యాబ్స్ కు పంపగా..
కోవిడ్ పాండమిక్ కారణంగా ఈ సారి 26 న గణ తంత్రదినోత్సవాలకు 15 ఏళ్ళ లోపు పిల్లలను అనుమతించడం లేదు. పైగా పరేడ్ సాగే దూరాన్ని కూడా కుదించారు..
కేంద్రం తమను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ ) ద్వారా టార్గెట్ చేస్తోందని, అయితే తాము భయపడే ప్రసక్తి లేదని రైతు సంఘాలు పేర్కొన్నాయి..
రిపబ్లిక్ డే ట్రాక్టర్ ర్యాలీని ఢిల్లీ సరిహద్దు వద్ద మాత్రమే రైతు సంఘం స్పష్టం చేసింది, వేర్పాటు వాదులను నివారించాలని విజ్ఞప్తి చేసిన రైతు సంఘాలు .
ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం నాడు తాము ఢిల్లీ-హర్యానా బోర్డర్ లోనే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని, రెడ్ ఫోర్ట్ వద్ద కాదని రైతు సంఘాలు ప్రకటించాయి
భారత్ పరిధిలో ఉన్న సరిహద్దు ప్రాంతం గాల్వన్ లోయపై డ్రాగన్ కంట్రీ కన్నేసింది. అర్ధరాత్రి తన బుద్ధి చూపిస్తూ.. గత ఏడాది జూన్ 15న ఇరుదేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణ సృష్టించింది. ఈ ఘటనలో 20 మంది భారతీయ సైనికులు...
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. తమ దేశంలో మ్యుటెంట్ కరోనా వైరస్ కేసులు సంఖ్య పెరగడం. దేశంలో పూర్తి లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో..
Changes In Republic Day Parade: అన్ని రకాల వేడుకలపై ప్రభావం చూపుతోన్న కరోనా మహమ్మారి గణతంత్ర వేడుకలపై కూడా ప్రభావాన్ని చూపనుంది. దేశంలో రెండో వేవ్, బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో 2021 రిపబ్లిక్ డే పరేడ్లో కేంద్రం మార్పులు తీసుకురానుంది.
దశాబ్ధాల తరబడి సాగిన అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీద్ వివాదానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ఎండ్ కార్డ్ పడిన దరిమిలా అయోధ్యలో..
వచ్చే ఏడాది గణతంత్ర వేడుకల్లో రామమందిర శకటం ప్రజలను ఆకట్టుకోనుంది. యూపీ సర్కార్ పంపిన రామమందిర శకట ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది.