భారతదేశ బయో-ఎకానమీ గత 8 సంవత్సరాలలో 8 రేట్లు వృద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 2014లో $10 బిలియన్ల నుంచి 2022 నాటికి $80 బిలియన్లకు పెరిగిందని గుర్తు చేశారు...
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అమరావతి - అకోలా మధ్య 75 కిలోమీటర్ల (కిమీ) పొడవైన రహదారిని నిర్మించింది. అతి తక్కువ సమయంలో 105 గంటల 33 నిమిషాలలో రహదారిని పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను కైవసం చేసుకుంది.
8 Yrs Of Modi Govt: మోదీ పగ్గాలు చేపట్టి 8 ఏళ్లు అయింది. ఈ ఎనిమిదేళ్లలో ఆయన ప్రధాని నుంచి రాజనీతిజ్ఞుడిగా ఎదిగారు. రాజకీయవేత్త అనేవారు ప్రజానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం, రాజనీతిజ్ఞుడి నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ఆ పునాదులే భవిష్యత్కు ఆధారశిలలవుతాయి.
8 Yrs Of Modi Govt: కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పని చేసిందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
Narendra Modi : ఇప్పటివరకు పది విడతల వారిగా నగదు జమ చేసిన కేంద్రం (PM Kisan).. ఇప్పుడు 11వ విడత నగదును విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మోదీ వారణాసి నుంచి లోక్సభ ఎంపీ కావడం వల్ల యూపీకి ప్రత్యేక స్థానం లభించినటైంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ..
PM KISAN Samman Nidhi Yojana: దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేంద్రం పలు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ వివరాలను వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ రాజకీయ సంస్కృతిని మార్చేశారని.. ప్రతిస్పందించే, ప్రజానుకూల ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని జేపీ నడ్డా వెల్లడించారు.
PM Cares Children Scheme: కరోనా బారిన పడి.. తల్లిదండ్రులను, తమ సంరక్షకులను ఎందరో పిల్లలు కోల్పోయారు. అనాథలుగా మారారు. అయితే ఇలాంటి బాధిత చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. "ప్రధాన మంత్రిసహాయ నిధి" (PM Cares Funds ) నుంచి ప్రధాని మోడీ ఆర్ధిక సాయం అందించడానికి సంకల్పించారు.
PM Narendra Modi Family: ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడు పంకజ్ భాయ్ మోడీ తన తల్లి హీరాబెన్తో కలిసి జీవిస్తున్న అదృష్టవంతులు. ప్రధాని మోడీ తన తల్లిని కలవడానికి వెళ్ళినపుడు తన తమ్ముడు పంకజ్ ను కలుస్తూనే ఉంటారు.