ఏడవ వేతన సంఘం సిఫారసుల మేరకు జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరగనున్న విషయం తెలిసిందే. జూలై 1 నుంచే చెల్లించే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4% డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. ఈ 4 శాతం డీఏ పెంపు 2020 జనవరి 1 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వర్తిస్తుంది,