బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని, లేదంటే జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కానీ, ఈ నిబంధనను ప్రజలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న గ్రేటర్ పరిధిలోని అధికారులు జరిమానాలు విధిస్తున్నారు.
లక్షలాది వలస కార్మికుల దుస్థితి పట్ల మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. వారి కుటుంబాలకు వచ్ఛే ఆరు నెలల పాటు రూ. 7,500 ఇవ్వాలని, తక్షణ సాయంగా వారి బ్యాంకు ఖాతాల్లో..
దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తరువాత ఢిల్లీలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 428 కేసులు నమోదు కాగా.. మొత్తం వీటి సంఖ్య 5,500 కి పెరిగింది..
దక్షిణ ముంబై కొలబాలోని తాజ్ మహల్ ప్యాలస్, తాజ్ మహల్ టవర్స్ లో పని చేసే దాదాపు 500 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ లక్షణాలు సోకినట్టు షాకింగ్ న్యూస్ వచ్చింది.
ఒడిశాలోని భద్రక్ జిల్లాలో కొత్త మోటారు వాహనాల చట్టం 2019 ప్రకారం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, మైనర్కు ద్విచక్ర వాహనం ఇచ్చిన ఓ బైక్ యజమానికి ట్రాఫిక్ పోలీసులు కళ్లు బైర్లు కమ్మే జరిమానా విధించారు. ఒడిశాలోని భద్రక్ జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాలోని నౌపోఖరి గ్రామానికి చెందిన బాలుడు ద్విచక్ర వాహనం నడుపుతూ పట్టుబడ్డాడ�
నవంబర్ 8, 2016న రాత్రి 8 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేదు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు సడన్గా మోదీ చేసిన ప్రకటన ఆనాడు దేశంలో పెద్ద కుదుపునే సృష్టించింది. రెండు నెలల్లో దేశంలోని నల్ల ధనమంతా బయటికి వచ్చేస్తుందని ఆనాటి ప్రకటనలో నరేంద్ర మోదీ గట్టి విశ్వాసంతో చెప్పార�