Israel in Avian Flu: మనవాళిపై , ప్రకృతిపై వైరస్ లు పగబట్టినట్లు ఉన్నాయి. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది మొదలు.. ప్రపంచంలో రోజుకో కొత్త వైరస్ తో పాటు పాత వైరస్ లు..
అవసరాలు పెరిగిపోతుండడం, కరోనా మహమ్మారి కారణంగా ప్రతీ ఒక్కరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో భారత దేశంలో వ్యక్తిగత రుణాలు తీసుకునే వారి సంఖ్య రెండేళ్లలో 5 రెట్లు పెరిగిందని తాజాగా వెలువడిన సర్వేలో తేలింది.
దేశ, విదేశీ పర్యాటకులు, ప్రేమ జంటలకు ఓ శుభవార్త. ప్రేమకు ప్రతిరూపంగా భావించే తాజ్మహల్ దర్శనానికి అనుమతినిచ్చింది ప్రభుత్వం. ఆగ్రాలోని అంతర్జాతీయ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం తాజ్మహల్ ఆరు నెలల తర్వాత ఇవాళ తెరుచుకుంది.
బంగాళాఖాతంలో ఇండియా, రష్యా నౌకా విన్యాసాలను నిర్వహించనున్నాయి. ఈ నెల 4, 5 తేదీలలో నిర్వహించనున్న వీటిని 'ప్యాసేజ్ ఎక్సర్ సైజ్' గా వ్యవహరిస్తున్నారు. సుమారు నెలరోజుల క్రితం భారత నేవీ..
బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని, లేదంటే జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కానీ, ఈ నిబంధనను ప్రజలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న గ్రేటర్ పరిధిలోని అధికారులు జరిమానాలు విధిస్తున్నారు.
మహారాష్ర్టలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,11,987కు చేరుకుంది.
ఇండియాలో కరోనా వైరస్ కేసులు సుమారు రెండు లక్షలకు చేరుకున్నాయి. లక్షా 98 వేల 706 కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 5,598 మంది రోగులు మృతి..
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కి మరో భారీ తాయిలం లభించింది. యుఎస్ లోని ప్రైవేట్ ఈక్విటీ సంస్థ.. సిల్వర్ లేక్.. రిలయన్స్ జియోలో రూ. 5,656 రకోట్లు (746.74 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెడతామని ప్రకటించింది. దీని విలువ రూ. 4.90 లక్షల కోట్లు. రెగ్యులేటరీ, ఇతర కస్టమరీ అప్రూవల్ కు లోబడి ఈ డీల్ ఉంటుంది. జియో ప్లాట్ ఫామ్స్ లో
కరోనా పుట్టినట్టు భావిస్తున్న వూహాన్ (చైనా) సిటీలో ఈ వైరస్ నివారణకు తోడ్పడుతుందని భావిస్తున్న వ్యాక్సీన్ ప్రయోగాత్మక పరీక్షలకు (క్లినికల్ టెస్టులకు) శ్రీకారం చుట్టారు. తొలి దశ ట్రయల్ కి మేం రెడీ అంటూ సుమారు 5 వేలమంది ముందుకు వచ్చారు. ఈ వాలంటీర్లంతా ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లపై సంతకాలు చేశారని బీజింగ్ న్యూస్ వార�
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు దూసుకుపోతున్నాయి. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ..ప్రశాంత్ కిశోర్ సలహాలతో ఓటర్లకు భారీగా వరాలకు కురిపిస్తోంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రచారంలో దుమ్మురేపుతున్నాయి. భారతీయ జనతా పార్టీ..రెండు రూపాయిలకే కేజీ గోధుమ పిండి, మహిళా విద్యార్థినిలకు కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేందుకు సైకిళ్