సుశాంత్ కేసులో తనకు తెలిసింది చెప్పానని అన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. సుశాంత్ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారని, అందువల్ల ఆయనతోను, ఆ కుటుంబంతోనూ సుశాంత్ కి మంచి సంబంధాలు లేవని రౌత్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి విదితమే.. దీంతో సుశాంత్ సమీప బంధువు, బీజేపీ ఎమ్మెల్యే కూడా అయిన నీరజ్ కుమార్ సింగ్.. ఆయనకు నోటీసును పంపుతూ.. ఈ వ�
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో 48 గంటల లాక్డౌన్ విధించినట్టు డెహ్రాడూన్ సిటీ ఎస్.పి. శ్వేతా చౌదరి శనివారం ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం మొదలైన లాక్డౌన్ సోమవారం ఉదయం 7 గంటల వరకు కొనసాగనుంది.
బికనేర్: జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడితో రాజస్థాన్ లో ఓ కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బికనేర్ జిల్లా కలెక్టర్ జిల్లాలో ఉంటున్న పాక్ జాతీయులంతా వెంటనే వారి దేశానికి వెళ్ళాలని ఆదేశాలు జారీచేశారు. 48గంటల్లో బికనేర్ నగరం విడిచి పాకిస్థాన్ కు వెళ్లిపోవాలని.. జిల్లాలోని హోటళ్లు, లాడ్�