వాతావరణ కాలుష్య నివారణకు ఇండియా పలు సాహసోపేత చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. క్లైమేట్ ఛేంజ్ అన్నది పెను సవాల్ అని, అయితే క్లీన్ ఎనర్జీ ఎన్విరాన్ మెంట్ సాధించాలన్న లక్ష్యంతో....
ఇండియాలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో బ్రిటన్ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. భారత్ ను రెడ్ లిస్టులో చేర్చింది. అంటే ఈ కేసుల మహమ్మారితో సతమతమవుతున్న సుమారు 40 దేశాల...
పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీలో జగన్ ప్రభుత్వం మెగా సమ్మిట్ ను నిర్వహించనుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయం, సహకారంతో ఆగస్టు 9 న విజయవాడలో భారీ కాన్ఫరెన్స్ జరగనుంది. కనీసం 30 నుంచి 40 దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, కాన్సులేట్ జనరల్స్, ఉన్నత స్థాయి ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఇది రెండు ద