Mississippi Shooting: అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. రోజురోజుకూ గన్ కల్చర్ పెచ్చుమీరుతోంది. తాజాగా.. న్యూ ఇయర్ పార్టీలో తుపాకులు పేలాయి. ఈ ఘటనలో
Andhra Pradesh:మనిషికి మనిషికి మధ్య వివాదాలు ఏర్పడాలన్న.. గొడవలు జరగాలన్నా పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు.. చిన్న అపార్ధం.. నాకు ఏంటి అన్న ఇగో చాలు.. అనర్ధాలను సృష్టించడానికి...
వరుస ప్రమాదాలతో తెలుగు రాష్ట్రాల రోడ్లు రక్తమోడుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద బొలెరో..
Uttarakhand Road Accident: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం సంభవించింది. డెహ్రాడూన్ జిల్లాలోని వికాస్నగర్ వద్ద ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో అందులో
అమెరికా రాజధాని వాషింగ్టన్ లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఈ నగరంలోని నేషనల్ పార్కులో గల బేస్ బాల్ స్టేడియం బయట శనివారం సాయంత్రం ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. వేలమంది ప్రేక్షకులు పోటీలను చూస్తుండగా ఈ ఘటన జరిగిందని...
పశ్చిమ బెంగాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా పిడుగులు పడి 11 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా బంకురా, పూర్బ బర్ధమాన్, హౌరా మూడు జిల్లాల్లో పిడుగులు పడి 11 మంది మృత్యువాత పడ్డారు. బంకురా జిల్లాలో ఐదుగురు, పూర్భ బర్ధమాన్ జిల్లాలో ఐదుగురు..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈసారి సామాన్య ప్రజలే టార్గెట్గా కాల్పులకు దిగారు. సోపోర్ జిల్లా డంగర్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ బాలికతో పాటుగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ బాలిక ఉస్మాజాన్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని �