టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో బూత్ కన్వీనర్లు, సేవామిత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ టీడీపీ ఆవిర్భాదినోత్సవం సందర్భంగా ముఖ్యమైన విషయాలు చర్చించారు చంద్రబాబు. 38 ఏళ్లుగా టీడీపీని గుండెల్లో పెట్టుకున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ ఆవిర్భావ దినోత